Travis Head | కరోనా బారినపడ్డ ట్రావిస్ హెడ్..
అయితే, మిగతా మ్యాచుల కోసం హెడ్, కమిన్స్ ఇద్దరూ భారత్కు వస్తారని సన్రైజర్స్ జట్టు యాజమాన్యం తెలిపింది. ఇదిలా ఉండగా.. సన్రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. మే 25న చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనున్నది. ఈ సీజన్లో హైదరాబాద్ జట్టుకు మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. సోమవారం లక్నోతో, ఆ తర్వాత ఆర్సీబీ, కేకేఆర్తో మ్యాచులు ఆడనున్నది. ఇదిలా ఉండగా.. ట్రావిస్ హెడ్ ఈ ఐపీఎల్ సీజన్లో 11 మ్యాచుల్లో 281 పరుగులు చేశాడు. గత సీజన్లో 15 మ్యాచుల్లో 567 పరుగులు చేయగా.. ఈ సారి మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
ఒక ధర్నా .. రెండు జాతీయ పార్టీలు టార్గెట్
5 జూన్, 2025
3 వేలకు చేరువైన కరోనా కేసులు
31 మే, 2025
సీఎం రేవంత్ రెడ్డితో హీరో నాగార్జున భేటీ
31 మే, 2025
మహబూబ్ నగర్ లో ట్రిపుల్ ఐటీ క్యాంపస్
28 మే, 2025
14 పంటలకు మద్దతు ధర పెంపు
28 మే, 2025
Most Popular
● Tirumala | తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్..
16 మే, 2025
